Tamilnadu Doctor : ఇటీవల కాలంలో మనుషులు సైకోలుగా మారి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే తాజాగా తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47) పురుషులకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అనంతరం వారిని చంపేసి వారి కాలేయాన్ని మసాలాతో వండుకుతిన్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.సిద్ధా వైద్యుడు కేశవ మూర్తి ఇంటి పెరట్లో మనుషుల పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. జేసీబీ సహాయం తో తవ్వే కొద్ది ఇవి బయటపడుతున్నాయి. వారం రోజులుగా ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
కుంభకోణంలోని చోళపురంలో తన వద్దకు చికిత్సకు వచ్చిన యువకుడితో సిద్ధా వైద్యుడు స్వలింగ సంపర్కం చేశాడు. అతను స్పృహ తప్పి పడిపోవడంతో హత్య చేసి ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. యువకుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చోళపురం సందల్మేడు మహారాజపురం ప్రాంతానికి చెందిన పాండియన్ కుమారుడు 27 ఏళ్ల అశోక్రాజ్ చైన్నెలోని ఓ కంపెనీలో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం ఈ నెల 11న చెన్నై నుంచి చోళపురం వెళ్లాడు. పండుగ అనంతరం ఈ నెల 13న అత్యవసర పని నిమిత్తం బయటకు వెళుతున్నానని చెప్పి తిరిగి రాలేదు. దాంతో పోలీస్ కంప్లైంట్ చేశారు.
నవంబర్ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్ మహ్మద్ అనస్ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్ అనాస్ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు. ప్రొక్లైన్ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…