Tamilnadu Doctor : డాక్ట‌ర్ ఇంట్లో త‌వ్వేకొద్దీ పుర్రెలు, ఎముక‌లు.. మత్తు మందు ఇచ్చి మగవాళ్లపై అత్యాచారం..

Tamilnadu Doctor : ఇటీవ‌ల కాలంలో మ‌నుషులు సైకోలుగా మారి ఎంత విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారో మ‌నం చూస్తున్నాం. అయితే తాజాగా తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47) పురుషులకు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అనంతరం వారిని చంపేసి వారి కాలేయాన్ని మసాలాతో వండుకుతిన్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.సిద్ధా వైద్యుడు కేశవ మూర్తి ఇంటి పెరట్లో మనుషుల పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. జేసీబీ సహాయం తో తవ్వే కొద్ది ఇవి బయటపడుతున్నాయి. వారం రోజులుగా ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

కుంభకోణంలోని చోళపురంలో తన వద్దకు చికిత్సకు వచ్చిన యువకుడితో సిద్ధా వైద్యుడు స్వలింగ సంపర్కం చేశాడు. అతను స్పృహ తప్పి పడిపోవడంతో హత్య చేసి ఎవరికీ తెలియకుండా పాతిపెట్టాడు. యువకుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. చోళపురం సందల్‌మేడు మహారాజపురం ప్రాంతానికి చెందిన పాండియన్‌ కుమారుడు 27 ఏళ్ల అశోక్‌రాజ్‌ చైన్నెలోని ఓ కంపెనీలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం ఈ నెల 11న చెన్నై నుంచి చోళపురం వెళ్లాడు. పండుగ అనంతరం ఈ నెల 13న అత్యవసర పని నిమిత్తం బ‌య‌ట‌కు వెళుతున్నాన‌ని చెప్పి తిరిగి రాలేదు. దాంతో పోలీస్ కంప్లైంట్ చేశారు.

Tamilnadu Doctor news viral on social media
Tamilnadu Doctor

నవంబర్‌ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అనస్‌ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్‌ అనాస్‌ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు. ప్రొక్‌లైన్‌ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

10 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

17 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

3 days ago