Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుపై స‌జ్జ‌ల ఫైర్.. మౌనం వీడాలంటూ డిమాండ్..

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ముడుపులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని.. చంద్రబాబు మౌనంగా ఉంటే నిజం, అబద్ధం అయిపోదన్నారు. రెండు కంపెనీల నుంచి 118 కోట్లు ముడుపులు తీసుకుంటే.. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం నిజంకాదా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని డిమాండ్ చేసారు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలని కోరారు.

గతంలోనూ రాజకీయం అడ్డుపెట్టుకొని స్టేలు తెచ్చుకున్నాడని.. హవాలా సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలిస్తుంటే.. ఈడీ మౌనంగా ఎందుకు ఉంటుందో అర్థంకావడం లేదన్నారాయన. చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాలన్న సజ్జల.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లీగల్‌గా ప్రయత్నిస్తామన్నారు. 2016-19 వరకూ ఎల్‌ అండ్‌ టీ, షాపోజీ పల్లంజీ కంపెనీలకు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ల నుంచి షెల్‌ కంపెనీల పేరుతో ముడుపులు తీసుకున్నట్లు తేలిందన్నారు.

Sajjala Ramakrishna Reddy very angry on chandra babu
Sajjala Ramakrishna Reddy

అందులో రూ.118 కోట్ల లంచం డబ్బులు మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసాని అనే వ్యక్తికి చెందిన సూట్‌ కేసు కంపెనీ వద్ద నుంచి చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ అనే వ్యక్తి వ్యవహారం అంతా నడుపారని తేలిందని సజ్జల వివరించారు.ద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్‌ సెక్రటరీగా పని చేసిన శ్రీనివాస్‌ ద్వారా ఈ డబ్బు తీసుకున్నట్లు ఒక జాతీయ పత్రికలో పెద్ద వార్త ప్రచురితం అయ్యిందని గుర్తు చేసారు. ఇది కేవలం ఒక వ్యక్తి వచ్చిన లంచం మాత్రమేనని రాశారని వివరించారు. మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానీ తాను చంద్రబాబును కలిశానని, పీఏ లెక్కలు చూసుకోండి అని బాబు చెప్పినట్లు చెప్పారని చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

18 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago