Rakul Preet Singh : కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. లీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రకుల్ లేలేత అందాలతో వెండితెర తడిసి ముద్దయింది. అందానికి అందం అందుకు నటనా ప్రతిభ తోడు కావడంతో పంజాబీ పాప రకుల్ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసింది. ఫిట్ నెస్ పరంగా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఏళ్ల తరబడి అందాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగమ్మ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్ 2 వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న రకుల్.. క్రమంగా తన డిమాండ్ ఏంటో తెలుసుకొని రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచేసింది. అయినప్పటికీ రకుల్ డేట్స్ కోసం పోటీపడ్డారు తెలుగు దర్శకనిర్మాతలు. ఇప్పుడు మాత్రం రకుల్కి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.
ప్రస్తుతం బాలీవుడ్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నా కూడా రకుల్ అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. ఇక టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద రచ్చకు దారితీసింది. రకుల్ లాంటి హాట్ బ్యూటీ ఈడీ అధికారుల విచారణకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఒకప్పుడు హీరోయిన్గా నటించడానికి ఒక్కో సినిమాకు కోటి 50 లక్షల వరకు అందుకున్నారట రకుల్. కాగా ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా.. రోజుకు మూడు లక్షలు వరకు తీసుకుంటున్నారని సమాచారం. రీసెంట్గా రకుల్ తన బర్త్డే సెలబ్రేషన్స్ ని తన బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్, తోటి హీరోయిన్స్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ మూడు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో అయలాన్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుండగా.. తెలుగులో కూడా విడుదల కానున్నాయి. అయితే రకుల్ రీసెంట్గా ఒప్పో లాంచ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. ఈవెంట్లో రకుల్ పొట్టి దుస్తులలో మైమరపించింది. కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. జీన్స్ టైప్ డ్రెస్లో రకుల్ గ్లామర్ షో పీక్స్ లో ఉందని చెప్పాలి. అమ్మడి అందాలకి ప్రతి ఒక్కరు చిత్తైపోతున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…