Poonam Kaur : పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. చాలాకాలంగా ఇద్దరిమధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. పవన్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదుగానీ అవకాశం చిక్కినప్పుడల్లా పూనమ్ కౌర్ మాత్రం రియాక్ట్ అవుతుంటారు. పవన్ కల్యాణ్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోపాన్ని వెళ్ళగక్కుతుంటారు పూనమ్ కౌర్. అయితే తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతితో ఆయనకు అక్రమ సంబంధం వున్నట్లు… వీరికి ఓ కొడుకు కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వయంగా శాంతి భర్త మదన్ మోహన్ ఈ ఆరోపణలు చేస్తున్నాడు.
దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి- ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. పూనమ్ కౌర్ తన మద్దతు విజయ సాయిరెడ్డికే అని తెలిపారు. “ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్ట్ పెడుతూ “విజయసాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థల్లా తయారయ్యాయి.” అని పూనమ్ కౌర్ వెల్లడించింది.నా విషయంలోనూ ఇలాంటి డ్రామానే వాడారు. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చెబుతారు మనం ఏడిస్తే.. కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి.” అంటూ తెలిపారు.
గిరిజన మహిళ అయిన శాంతికుమారి తరఫున నిలబడిన విజయసాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.. అంటూ పూనమ్ కౌర్ అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సృష్టించడమే కాదు వాటికి ఆదారాలు కూడా సృష్టించగలరు. కాబట్టి దైర్యవంతురాలైన మహిళగా వుండండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు విజయసాయి రెడ్డి అండగా నిలిచారు. ఆయన నిజానిజాలను వెలికితీసి నిందలు వేసినవారికి తగిన శిక్ష పడేలా చూస్తారు. మీకు ఎప్పటికీ అండగా వుంటారు. ధైర్యాన్ని కోల్సోకండి అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేస్తూ మహిళా అధికారిణి శాంతికి ధైర్యం చెప్పారు పూనమ్ కౌర్.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…