Pomegranate Seeds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో దానిమ్మ పండ్లు ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దానిమ్మ పండ్లు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక దానిమ్మ పండ్లను కొందరు జ్యూస్లా చేసుకుని తాగుతుంటారు. ఈ జ్యూస్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అయితే రోజూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్తోపాటు ఒక కప్పు దానిమ్మ పండు గింజలను తింటే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్వరం కూడా తగ్గుతుంది.
2. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ దానిమ్మ పండు గింజలను తింటుంటే బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.
3. రక్తహీనత సమస్య ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే రక్తం బాగా తయారవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
4. షుగర్, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ దానిమ్మ పండ్ల గింజలు తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. ఒక్క నెల రోజుల పాటు వీటిని రోజూ తింటే.. అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. మీ శరీరంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…