Pawan Kalyan : క‌డుపుకి ఏం తింటున్నారు.. వైసీపీ నాయ‌కుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan : గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. విశాఖలో జనసేనాని నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారంటూ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కుమార్తెను కోల్పోయిన తల్లి లత.. పవన్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయమని ఆరోజు గేటు దూకినందుకు కేసు పెట్టారని వాపోయింది. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఎందుకు రెచ్చిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారని ఆమె బాధ‌ప‌డుతూ చెప్పుకొచ్చింది. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధగా అనిపించిందని బాధితురాలు వాపోయింది.

మ‌ర‌ణించిన చిన్నారి త‌ల్లి ల‌త మాట‌ల‌కి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్రమాదం జరిగితే వైసీపీ నేతలు వెల కడుతున్నారు. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఇంకా ఏం కావాలి అని మంత్రి, ఎమ్మెల్యేలు అంటారా?, అన్నం తినేవారు ఇలా మాట్లాడతారా?, బిడ్డ చనిపోయిన కోపంతో గోడ దూకితే తల్లిపై తప్పుడు కేసులు పెడతారా?, ఈ అమానుష ఘటనపై సీఎం జగన్ మాట్లాడతారా? 150 సలహాదారులు మాట్లాడతారా?, ఇప్పటికైనా బాధితులపై ప్రభుత్వం కేసులు విత్ డ్రా చేసుకోవాలి.’’ అని పవన్ డిమాండ్ చేశారు. ప్రత్యర్థి పార్టీలను అణచివేడానికి వైసీపీ అట్రాసిటీ కేసులను వాడుతున్నారు.

Pawan Kalyan gives strong warning to ysrcp leaders
Pawan Kalyan

ఈ కేసులను అడ్డం పెట్టుకుని స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. అన్యాయం జరిగితే పోరాటం చేయాలి.. లేదంటే తిరగబడాలి. ఉత్తరాంధ్ర విధ్వంసాన్ని అంచెలంచెలుగా చేస్తున్నారు. కరోనా సమయంలో వైసీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. బాధితులకు అండగా ఉంటాం.’’ అని పవన్ భరోసా ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు. ఉత్తరాంధ్రాను కాలుష్యంతో నింపేస్తున్నార‌ని పవన్ ఆరోపించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago