Manisha Koirala : నేపాలి బ్యూటీ మనీషా కోయిరాలా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. `భారతీయుడు`, `ఒకే ఒక్కడు` వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన మనీషా కొన్నాళ్లకి క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత కోలుకుంది. అయితే కోలుకున్న ఆమె రజనీకాంత్తో `బాబా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ‘బాబా’ సినిమా ఆమె సౌత్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ కాగా, ఆ తర్వాత మనీషాకు అవకాశాలు రావడం మానేశాయి.
ఈ క్రమంలో మనీషా కోయిరాలా రజనీకాంత్ వల్లనే తన కెరీర్ నాశనం అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. `బాబా` నా చివరి చిత్రం, ఆది పరాజయం చెందడంతో నా కెరీర్ ముగిసినట్టే అనుకున్నా. ముందుగా ఊహించినట్టే జరిగింది. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు . బాబా తర్వాత మూడేళ్లకి కమల్తో `ముంబయి ఎక్స్ ప్రెస్` చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఆల్మోస్ట్ సౌత్లో మనీషా కెరీర్ అయిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తమిళంలో నటించిన తొలి చిత్రం `బాంబే` గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది మనీషా. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1995లో విడుదలై సంచలన విజయం సాధించగా, ఈ సినిమా గురించి మనీషా చెబుతూ, మొదట ఈ సినిమా చేయకూడదనున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అంతా హెచ్చరించారని, కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా.. మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి చెప్పారని, ఈ సినిమా వదిలేస్తే నీ అంతా పిచ్చి వాళ్లు ఉండరని తిట్టడంతో తాను ఒప్పుకుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అడపాదడపా హిందీ సినిమాలలో మెరుస్తుంది మనీషా.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…