టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన కన్నుమూసారు. భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది. తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15, 2022వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది.
కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. తాజాగా కృష్ణకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.అప్పట్లో గుర్రపు సీన్లు చేయాలంటే తప్పనిసరిగా హీరో గుర్రం ఎక్కి సవారీ చేయాల్సిందే.గుర్రం సీన్స్ చేయాలంటే అప్పట్లో అందరు బెదిరిపోయేవారు. ఏదైనా గుర్రం సీన్లు చేయాలంటే గుర్రం వారికి అలవాటు పడితే దాదాపు ఆ గుర్రాన్ని ఆ హీరోకి మాత్రమే వాడేవారట. ఒక గుర్రం కృష్ణకు చాలా చనువైందట.
అప్పట్లో పులి గోవింద అనే వ్యక్తి సినిమాలో షూటింగ్లకు గుర్రాలను సప్లై చేసేవారు. అతని దగ్గర ఉన్న లక్ష్మీ అనే గుర్రాన్ని మాత్రమే కృష్ణ సినిమాల్లో వాడేవారని, ఒకవేళ వేరే హీరో సినిమా షూటింగ్ కు ఈ గుర్రం ఇవ్వాల్సి వస్తే కృష్ణ గారిని అడిగి ఓకే చెబితేనే ఇచ్చేవారని సమాచారం. అప్పట్లో ఈ గుర్రాన్ని కృష్ణ గారి గుర్రం అని పిలిచేవారని సమాచారం. గుర్రం సీన్స్ వెనక ఇంత కహానీ ఉందని ఈ స్టోరీ చదివితేనే తెలుస్తుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…