ప్రస్తుతం గ్రూప్ 2లో టఫ్ ఫైట్ నడుస్తుంది. సౌతాఫ్రికా దాదాపు సెమీస్ అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం ఆ జట్టు ఐదు పాయింట్స్తో ఉంది. ఈ రోజు పాకిస్తాన్ మ్యాచ్లో గెలిచిన లేదంటే తదుపరి మ్యాచ్లో గెలిన సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ ఖాయం. అయితే భారత్ సెమీస్కి వెళ్లాలి అంటే జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్తో టఫ్ ఫైట్ ఎదుర్కోక తప్పదు. సెమీ-ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకునే లక్ష్యంతో, పాకిస్థాన్ గురువారం (నవంబర్ 3) జరిగే మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది, దక్షిణాఫ్రికా చేతిలో పాక్ ఓడిపోతే ఇంటి బాట పట్టాల్సిందే. దీంతో టీమిండియా సులువుగా సెమీస్కి వెళుతుంది.
4 మ్యాచ్ల్లో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తదుపరి రౌండ్కు చేరుకునే దిశగా దూసుకుపోతోంది. అయితే సెమీస్ అవకాశాలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పాక్ సౌతాఫ్రికా బ్యాచ్తో పూర్తి క్లారిటీ రానుంది. జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఎలాంటి ఫలితాలతో సంబంధం ఉండదు. నవంబర్ 6న ఆ మ్యాచ్ ఉంది కాబట్టి అప్పటి వరకు క్లారిటీ రాదు. అయితే ఈ రోజు పాక్.. సౌతాఫ్రికా మీద ఓడిపోయిన ఇండియా సెమీస్కి వెళ్లినట్టే.
ఇక టోర్నీలో పాకిస్థాన్ ఇంకా సజీవంగా ఉండడానికి సౌతాఫ్రికాపై గెలవాలి. వారికి సెమీస్ ఛాన్స్ రావాలి అంటే సౌతాఫ్రికా ఈ రోజు ఓడిపోవాలి. అలానే బంగ్లాదేశ్పై కూడా గెలవగాలి. ఇక భారత్.. జింబాబ్వేపై ఓడిపోవాలి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. ఒకవేళ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు జింబాబ్వేను ఓడిస్తే పాకిస్థాన్ మ్యాచ్ల ఫలితాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ రోజు మధ్యాహ్నాం జరిగే మ్యాచ్తో కొంత వరకు అయితే క్లారిటీ రానుంది. ఇక గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…