Weight Loss : ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కారణం ఏదైనా సరే.. అధికంగా బరువు ఉంటే ఇబ్బందే కలుగుతుంది. అందువల్ల దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే వస్తువులతోనే సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది. తప్పక ఫలితం లభిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయను సగానికి కోసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న స్పూన్ లో సగం కాఫీ పొడి, అలాగే చిన్న స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి అర టీస్పూన్ తేనె కలిపి తాగాలి.
డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతాయి. దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు అధిక బరువును తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక దీన్ని రోజూ తప్పక తాగాలి. దీంతో బరువు తగ్గడంతోపాటు అనేక లాభాలను పొందవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…