Venu Swamy : కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వరుస ఆఫర్లతో నయనతార ఏ రేంజ్లో క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఇప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే నయనతారకి మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఈ అమ్మడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు . చూడ చక్కగా అన్యోన్య దాంపత్యం అంటే వీరిద్దరిని చూసి చాలా మంది అనుకున్నారు. అయితే ఇటీవల కొందరు వారి లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అభిమానులని టెన్షన్ పెడుతున్నారు.
విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎల్.ఐ.సీ అనే సినిమా టైటిల్ కు సంబంధించి పలు వివాదాల్లో చిక్కుకుంది.జీవిత భీమా సంస్థ ఎల్.ఐ.సీ నుంచి విఘ్నేష్ శివన్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టైటిల్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని టైటిల్ మార్చమంటూ ఎల్ఐసి కంపెనీ వాళ్ళు కోర్టు ద్వారా నోటీసులు పంపారు . విషయం చాలా ముదరడంతో నయనతార ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఒక వార్త లీకై వైరల్ అవుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరిగాక అలాంటి సినిమాలో నటిస్తే ఎక్కడ తన క్రేజ్ పడిపోతుందో అనే భయంతో తన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందని టాక్. దీంతో నయనతార విఘ్నేష్ శివన్ మధ్య విభేదాలు తలెత్తాయని ఇద్దరు విడాకులు తీసుకోవడం ఖాయమని కొందరు చెబుతున్నారు.
నయనతార పెళ్లయ్యాక ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది. పెళ్లయిన తర్వాత తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగి వివాదంలో చిక్కుకోగా… అలాగే కవల పిల్లల విషయంలో సరోగసి పద్ధతి వల్ల కూడా సమస్యలు తలెత్తాయి. ఇక ఇటీవల ఆమె నటించిన అన్నపూరిణి అనే మూవీ వల్ల కూడా నయనతార వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కొంతమంది హిందువులు అయితే ఈమెపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎల్ఐసీ వలన కూడా ఈమె ఇబ్బందులు పడుతుంది. తరచూ వీళ్లిద్దరూ ఏదో ఒక ఇబ్బందుల్లో పడుతూనే వస్తున్నారు. దాంతో వీరి పెళ్లి తర్వాత చిక్కుల్లో పడతారని చివరికి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పింది జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…