Venu Swamy : నిహారిక విడాకుల ముందు వరకు సమంత, నాగ చైతన్య విడాకుల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే నిహారిక,చైతన్యలు తమ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెడుతున్నామని ప్రకటించారో అప్పటి నుండి నిహారిక గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిహారక విడాకులు గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా మెగా ఫ్యామిలీ ఎవరు స్పందించకపోవడంతో అంతా పుకార్లే అని అనుకున్నారు. కాని ఎప్పుడైతే నిహారిక తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసిందో ఇక అప్పటి నుండి నిహారిక విడాకుల గురించే చర్చ నడుస్తుంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీజ కూడా ఇద్దరికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్గా ఉంటుంది. ఇక రీసెంట్గా నిహారిక ఒక వ్యక్తికి విడాకులు ఇచ్చింది. తర్వాత మరో పెళ్లి చేసుకుంటుందా, చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై తాజాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు. గతంలో ఆమె జాతకం ప్రకారం చైతన్య తో విడిపోతుందని ముందే చెప్పాడని కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఒకవేళ పెళ్లి జరిగిన కూడా సంతానం కష్టమే అని ఆయన పేర్కొన్నాడు.
గురువు నీచంలో ఉంది కాబట్టి శ్రీజ మూడు నుండి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటాడనిచెప్పుకొచ్చాడు వేణు స్వామి. బాబాయి, అమ్మాయి ఇద్దరిది ఒకటే జాతకం అని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్న సరే విడాకులు తీసుకుపోతుందని వేణు స్వామి చెప్పారట. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆమెకు పెళ్లి అయినా సంతానం కూడా కలగదు అని ఆమె జాతకంలో దోషం ఉందని అందుకే ఇలా జరుగుతుందని ఆయన పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…