Venu Swamy : లేడి సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా దూసుకుపోతున్నా కూడా పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే ప్రభుదేవా, శింబు ప్రేమలో విఫలమైన ఈ అమ్మడు రీసెంట్గా విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లైన 4 నెలలకే కవల పిల్లకు పేరెంట్స్ అయ్యారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీళ్ళు చాలా రోజులుగా పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఇలా సరోగసి పద్ధతిలో అమ్మానాన్న అవుతారని ఎవరు ఊహించలేదు. అయితే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన క్రమంలో ఇప్పుడు ఈ వివాదం హాట్ టాపిక్గా మారుతుంది.
కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం సుబ్ర్మణ్యం కోరారు. తప్పు చేశారని తెలిస్తే ఐదు ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై నయనతార దంపతులు ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళను చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే పెళ్లి దగ్గర నుండి నయనతారక వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో చెప్పారు. పెళ్లి తర్వాత నయనతార సంసార జీవితం సాఫీగా సాగదని గురువు నీచ స్థితిలో ఉండటమే ఇందుకు కారణమని వేణుస్వామి గతంలో చెప్పుకొచ్చారు.
నయనతార పెళ్లి తర్వాత ఆమె వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని నయన్ విఘ్నేష్ విడిపోతారని ఆయన తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే పెళ్లి తర్వాత నయన్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.తిరుమలలో చెప్పులు ధరించి నయన్ ఫోటోషూట్ లో పాల్గొనడం వి, తన పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వడంపై కూడా పలు వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సరోగసి ద్వారార పిల్లలని కనడం కూడా పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తుంది. చూస్తుంటే వేణు స్వామి జోస్యం నిజం అయ్యేలా ఉందిగా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…