Teenmar Mallanna : టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. వారు విడిపోయి మూడేళ్లు అవుతున్నా కూడా ఇంకా వాటికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెట్టి ఊహించని షాకిచ్చారు. అప్పటినుంచి ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రాన్ని వణికిస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నాగ చైతన్య, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొందరు సినీ హీరో హీరోయిన్ల ఫోన్ కాల్స్పై గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలు బయటకొస్తుండటంతో సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఇప్పుడు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం అదే అనే విషయం సంచలనం రేపుతుంది. తీన్ మార్ మల్లన్న ఈ విషయాన్ని చెబుతూ ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. రాజకీయ నాయకులు, జడ్జ్ ల ఫోన్ నెంబర్లని కూడా ట్యాపింగ్ చేశారనే విషయం బయటకు వస్తుంది. ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని, వారి అండదండలతోనే పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయం డీఎస్పీ కేసు విచారణలో బయటకు వస్తున్నాయి.
నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని, ఆయన మందుల వ్యాపారం చేస్తాడని, ఆయనే ఇదంతా చేశాడని తీర్ మార్ మల్లన్న వ్యాఖ్యానించడం ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది..దీంతోపాటు మరో స్టార్ హీరోయిన్ పేరు కూడా ఇందులో వినిపించడం మరింత షాకిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్కి బలైన వారిలో సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారనే విషయం పెద్ద దుమారం రేపుతుంది. తమకు అడ్డుగా ఉన్నవారిని, తమకు పోటీగా వస్తున్న వారిని అప్పటి అధికార పార్టీ నాయకులు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవారని, అంటున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…