Sri Reddy : వైసీపీ పార్టీ నాయకులపై చీమ కూడా వాలనివ్వడం లేదు. ఆ పార్టీ నాయకులని ఎవరు విమర్శించిన కూడా శ్రీరెడ్డి ముందుకొచ్చేస్తుంటుంది.ఈ క్రమంలోనే ఆమె పలుమార్లు నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి సంచలన కామెంట్స్ చేసింది. ఇక తాజాగా నిహారిక విడాకుల విషయంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. నిహారిక విడాకుల ప్రకటన చేయగానే శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా నాగబాబును టార్గెట్ చేస్తూ బండ బూతులతో రెచ్చిపోయారు.గతంలో శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరి, నాగబాబుకి కౌంటర్స్ ఇచ్చింది శ్రీరెడ్డి. ఒకప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి నన్ను తిట్టావు. అప్పుడు నిన్ను శ్రీరెడ్డి ఏమీ చేయలేకపోయింది.
కాని కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అది నీకు ఇప్పుడు తిరిగి ఫలితాన్ని అందించింది అంటూ ఈమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్నేక్ బాబు రాజకీయాలలో నీతులు చెబుతాడు .కూతురిని ఎలా పెంచాలో తెలియదా అంటూ ప్రశ్నించారు.ఇలా కూతురినే కంట్రోల్ పెట్టుకోలేనటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వచ్చే ప్రజలకు ఏం చేస్తారని ఆమె వాపోయింది.ఆ నిహారిక తనకే పెళ్లి అయినట్టు పెద్ద బిల్డప్ కొట్టింది.కానీ ఇప్పుడు విడిపోయాక మాత్రం బరితెగించి తిరుగుతోంది.ఆమెకు అసలు మొగుడంటే లెక్కనే లేదు.ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ. భర్తలని పట్టించుకోరు అంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ తిరిగితే ఏ మగాడికైనా కోపం వస్తుంది. అందుకే చైతన్య విడాకులకు అప్లై చేసుకున్నాడు. అనవసరంగా నిహారికను పెళ్లి చేసుకుని చైతన్య మోసపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇక నిహారిక,చైతన్యలు 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కాని పెళ్లైన మూడేళ్లకే వారి వైవాహిక జీవితానికి తెర పడింది. జూన్ 5న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినప్పటికీ జూలై 5న నిహారిక, చైతన్యలు అఫీషియల్ ప్రకటన చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…