Sri Reddy : కాస్టింగ్ కౌచ్తో వార్తలలోకి ఎక్కిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్తో దిగిన కొన్ని ప్రైవేట్ పిక్స్ లీక్ చేయడంతో ఈమె అందరి అటెన్షన్ని తన వైపుకు తిప్పుకుంది. అభిరామ్ తనకు హీరోయిన్గా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని వదిలేశాడని చెప్పుకొచ్చింది. ‘సినీ ఇండస్ట్రీలో పడుకోకుండా ఏ పనీ కాదు.. అంటూ పచ్చిగా మాట్లాడుతూ ఆమె అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం యూట్యూబ్లో బిజీగా ఉంటూ సందడి చేస్తున్న శ్రీరెడ్డి వీలు దొరికినప్పుడల్లా అభిరామ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది.
అభిరామ్ త్వరలో తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస చిత్రంతో పలకరించబోతున్నాడు. ఈ క్రమంలో అహింస ప్రస్తావన రాగానే శ్రీరెడ్డి తన స్టైల్లో రియాక్ట్ అయింది. అభిరామ్ అహింస సినిమా గురించి మాట్లాడుతూ గాలి తీసేసింది. అహింసనా ? నేను అస్సలు వినలేదు.. అయినా వాడికి హింస తప్ప ఇంకేం రాదు.. అహింస అనే సినిమాతో వస్తున్నాడా ? అన్న టైపులో కౌంటర్లు వేసింది. వస్తే రానివ్వండి.. చాలా సినిమాలు వస్తున్నాయ్.. పోతోన్నాయ్.. ఇది ఏ మాత్రం అడుతుందో చూద్దాం.. అన్నట్టుగా వెటకారంగా మాట్లాడింది శ్రీరెడ్డి.
ఇక పనిలో పనిగా బిగ్ బాస్ షో గురించి కూడా మాట్లాడుతూ.. ఆ షోకి వెళితే పరువు పోగొట్టుకున్నట్టే.. నేను అయితే అస్సలు ఆ షోకి వెళ్లనంటూ ఖరాఖండిగా చెప్పింది. ఇక అహింస చిత్రం విషయానికి వస్తే.. ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన అహింస ప్రి లుక్ పోస్టర్తోపాటు ఫస్ట్ గ్లింప్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాతో ఎలా అలరిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…