Sri Devi Death : అసలు శ్రీదేవికి మ‌ద్యం ఎవరు అల‌వాటు చేశారు..? ఆమె మరణం వెనుక అసలు రహస్యం ఏమిటి..?

Sri Devi Death : అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి గురించి  భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆమె అందం అభినయంతో, దక్షిణాదినే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది శ్రీదేవి.   చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి తమిళ, తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించి తన నటనతో శ్రీదేవి అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు కృష్ణ వంటి అగ్ర హీరోలతోనే కాకుండా ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన నాగార్జున, వెంకటేష్ వంటి వారితో కూడా నటించి ఎన్నో ఘన విజయాలను తన సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా అమితాబ్, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, అనిల్ కపూర్ వంటి హీరోలతో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎన్నో విజయాలు అందుకుంది.

అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం మాత్రం చివరికి విషాదంగా ముగిసింది. ఎంతో అందాలరాశి అయి ఉండి కూడా బోనీ కపూర్ కి రెండో భార్య అయ్యింది. చిన్నవయసులోనే ఎన్నో బరువు బాధ్యతలను తన భుజంపైన వేసుకొని ఏ కుటుంబం కోసం కష్టపడి పైకి వచ్చిందో ఆ కుటుంబం కోసం మోసపోయింది. ఇక శ్రీదేవి మరణ విషయంపై సీనియర్  జర్నలిస్ట్ ఇముంది రామారావు  ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Sri Devi Death what really happened on that day
Sri Devi Death

శ్రీదేవి ఫుల్ గా మద్యం సేవించి హోటల్ బాత్ టబ్ లో పడి గుండెపోటుతో మరణించింది అనే విషయాన్ని ఇముంది రామారావు ఖండించారు. ఇముంది రామారావు ఇదే విషయంపై మాట్లాడుతూ  శ్రీదేవికి చిన్న వయసు నుంచే మద్యం సేవించి అలవాటు ఉంది. షూటింగ్ టైంలో తనకు ఏదైనా బాధ కలిగితే ఇంటి వద్దకు వచ్చి ఏడిస్తే ఆమె తల్లి ఇతరుల నిద్రకు ఇబ్బంది కలగకూడదని ఆమెకి మద్యం అలవాటు చేసిందని రామారావు  వెల్లడించారు. చిన్నప్పటి నుంచి మద్యం అలవాటు ఉన్న శ్రీదేవి తను ఎంత ఎక్కువ మద్యం తీసుకున్న కూడా ఇతరులకు ఆ విషయం అసలు తెలియదు.

అలాంటి ఆవిడ కొంచెం మద్యం సేవించినంత మాత్రాన వాటర్ టబ్ లో పడి చనిపోయింది అంటే నమ్మశక్యంగా లేదు. కేవలం ఆమె పేరు మీద ఉన్న 200 కోట్ల ఇన్సూరెన్స్ రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఇన్సూరెన్స్ కోసమే పక్కాగా ప్లాన్ చేసి మరి ఆవిడ మరణించేలా చేశారు అని, ఇలా ఎన్నో అనుమానాల మధ్య శ్రీదేవి మరణించింది అని ఇముంది రామారావు ఓ ఇంటర్వ్యూ ద్వారా  తన అభిప్రాయాన్ని వెల్లడిచేశారు.

Share
Mounika Yandrapu

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 day ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago