Sreemukhi : టాలీవుడ్లోని అందాల యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. చాలా చలకీగా ఉంటూ నానా రచ్చ చేస్తుంటుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. ఇక మే 10న శ్రీముఖి బర్త్ డే కాగా, ఈ వేడుక కోసం బంధు మిత్రులతో థాయిలాండ్ వెళ్లారు. దాదాపు వారం రోజులు శ్రీముఖి సాగర దేశంలో సేద తీరారు. విందులు, విహారాల్లో పాల్గొనింది. ఘనంగా బర్త్ డే పార్టీ జరుపుకుంటుంది. అయితే ఇటీవల చేతినిండా షోలతో బిజీగా ఉంటున్న శ్రీముఖి విదేశాల్లో కాస్త సేద తీరింది. టాప్ యాంకర్ గా అవతరించిన శ్రీముఖి సంపాదన కోట్లకు చేరినట్టు సమాచారం. హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ కూడా నిర్మించుకున్నారు.
అయితే థాయ్ లాండ్ వెళ్లిన శ్రీముఖి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది. థాయ్లాండ్లో తన విహారయాత్రలో, శ్రీముఖి క్రాబీలోని అందమైన ఫై ఫై ద్వీపాన్ని అన్వేషించింది . సముద్రానికి స్టీమర్పై వెళ్లింది. ఆమె తన డిన్నర్ను స్టీమర్లో చేసి తెగ ఎంజాయ్ చేసింది. అయితే జాలీ డ్రెస్ లో ఒకవైపు తన అందాలని మరోవైపు ప్రకృతి అందాలని చూపిస్తూ తన్మయత్వం చెందింది. శ్రీముఖిని ఇలా చూసి థ్రిల్ అవుతున్నారు. పసుపు రంగు టాప్ ధరించి న శ్రీముఖి ఎంత అందంగా ఉందో ఆమె అభిమానులు చెప్పకుండా ఉండలేరు. నడిసముద్రంలో జరిగిన బ్యూటీ ఫెయిర్ను కూడా బ్లాక్ బ్రా ధరించి, పైత్యంతో తన అందాలను ప్రదర్శించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ అమ్మడు అందంతో చలాకీ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ 3 లో కాంటెస్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంద. 2012లో జులాయి, నేను శైలజ, జెంటిల్ మాన్ వంటి చిత్రాల్లో కూడా నటించింది. 2013లో అదుర్స్ అనే షోతో బుల్లితెరపై అడుగు పెట్టిన ఆమె పటాస్ వంటి హిట్ షోలో కూడా యాంకరింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.. ప్రస్తుతం టెలివిజన్ లో కొన్ని షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా… క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…