Roja : ఒకప్పుడు హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న రోజా చాలా ఏళ్లపాటు కథానాయికగా అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఆమె జబర్ధస్త్ జడ్జ్గా ఎంతగానో సందడి చేసింది. ఎంఎల్గా ఉన్నప్పడు కూడా ఆమె జడ్జిగానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎంపికైన తర్వాత ఆర్కే రోజా ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటారు. సెలబ్రిటీ అయిన రోజా మంత్రిగానూ హంగామా చేస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ఏం చేసినా అది సంచలనంగా మారుతూనే ఉంఇ.. ఇప్పటివరకు ఆమె అంబులెన్స్ నడిపినా, ట్రాక్టర్ తోలినా.. బస్సులు నడిపినా, దిశా వాహనాలపై, బైక్ లపై రైడ్ చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది.
ఇక క ఏ ఆట అయినా ఇష్టంగా ఆడే రోజా గతంలో భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడింది. తొడగొట్టి సవాల్ విసురుతూ కబడ్డీ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే రోజా తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంది. సాధారణంగా తన ఇంట్లో జరిగే ప్రతి వేడుకకి సంబంధించిన ఫొటోలని రోజా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. క్రమంలో దీపావళికి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ దివ్వెల పండగను చేసుకున్నారు. దీపాలు వెలిగించి టపాసులు కాల్చి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ దీపావళి పండను చేసుకోగా, అటు ఏపీ మంత్రి రోజా కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను రోజా అభిమానులతో పంచుకున్నారు. దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీ దేవి పూజా చేసిన తర్వాత మంత్రి టపాసులు కాల్చారు. చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. అయితే రోజా ధైర్యంగా పటాకులు కాల్చడం అందరిని ఆశ్చర్యపరచింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…