Sudigali Sudheer : సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ .. ఈ రెండు పేర్లు విడిగా కంటే కలిపే ఎక్కువ వినుంటారు ఆడియన్స్. ఎందుకంటే అప్పట్లో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ల స్వయంవరం, ప్రేమాయణం, పెళ్లి పుస్తకం ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మల్లెమాల స్టేజ్ పైనే వీళ్లకి చాలా సార్లు పెళ్లి చూపులు, నిశ్చితార్థం.. చివరికి పెళ్లి కూడా చేశారు. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తుత్తిదే అంటూ ఆడియన్స్ చెవుల్లో మల్లెపూలు కూడా పెట్టారు. అయితే ఇదంతా టీఆర్పీ రేటింగ్ హంగామా అని తెలియని ఆడియన్స్, ఫ్యాన్స్ ఇప్పటికీ మా అన్న-వదినలు (సుధీర్-రష్మీ) ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అంటూ కామెంట్లు పెడుతూనే ఉంటారు.
తాజాగా సుధీర్ కి సంబంధించిన విషయం ఓ వార్త వైరల్ అవుతుంది. ఇటీవల ఓ వేడుకలో సుధీర్.. రష్మీని తన తల్లిదండ్రులని కౌగిలించుకున్నాడు.తన సోదరి శ్వేత ముందే సుధీర్ .. రష్మీని గట్టిగా హగ్ చేసుకున్నాడు. త్వరలో రష్మీ-సుధీర్ పెళ్లి జరగనుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.బుల్లితెర జోడీలలో రష్మీ, సుధీర్ జోడీ క్యూట్ జోడీగా పేరు సంపాదించుకోగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుధీర్, రష్మీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు.
బుల్లితెరపై సుధీర్, రష్మి జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే సుడిగాలి సుధీర్ రష్మీకి భారీ షాక్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే సుడిగాలి సుధీర్ కు తన మరదలితో ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నాడని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించడానికి సుడిగాలి సుధీర్ ఇష్టపడటం లేదు. అయితే సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఇప్పటికీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆఫ్ స్క్రీన్ లోనూ, ఆన్ స్క్రీన్ లోనూ ఈ జోడీ బెస్ట్ జోడీ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సుధీర్ హీరోగా పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…