Posani Krishnamurali : టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని ప్రధాని మోదీనే చెప్పారని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ను తిట్టడం మొదలుపెట్టారంటూ ఆమెపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అసలు తప్పులేదని, స్కిల్ సెంటర్స్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారని పురందేశ్వరి చెప్పుకొస్తున్నారన్నారు. బాలకృష్ణ రివాల్వర్ తో ఇద్దరిని కాల్చడంతో బాలకృష్ణ భయపడి పురందేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వెళ్లగా, పురందేశ్వరి, వెంకటేశ్వరరావు ఇద్దరూ వైఎస్ఆర్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్లపై పడ్డారని, దీంతో బాలయ్యను వైఎస్సార్ కాపాడారన్నారు.
‘పురందేశ్వరి గారూ.. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో మీ నాన్న గారు చెప్పారు. మీరు నమ్మరు. పోనీ.. మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబుకి ఎంత గూంఢా మెంటాలిటీ ఉందో చెప్పారు. బస్సులు తగలబెట్టిస్తాడు, అనుచరులతో పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అని చెప్పారు. మీరు స్వయంగా విన్నారు. మీరు నమ్మరు. లేటెస్ట్గా మీకు ఒక కొత్త నాయకుడు వచ్చాడు.. నరేంద్ర మోదీ గారు. ఆయన చాలా హానెస్ట్ పొలిటీషియన్. ఆయనే చంద్రబాబు ఎంత అవినీతిపరుడు, ఎలా తింటాడు, ఏటీఎం హై అని చెప్పారు. చంద్రబాబు కేడీ నెంబర్ వన్, గూంఢా, రౌడీ, అవినీతిపరుడు అని ఇంత మంది చెప్పినా మీరు ఇప్పుడు అదేదో స్కిల్డెవలప్మెంట్ కేసులో సీఐడీ మీద అనుమానంగా ఉంది అని అంటారు.
మీకు సీఐడీ మీద డౌటు తప్ప.. కేడీ మీద డౌటుండదు. ఎందుకు పురందేశ్వరి గారు మీరు ఎప్పుడూ అవినీతిపరులకు సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసేవాళ్లను సపోర్ట్ చేస్తారు’ అంటూ పురందేశ్వరిపై పోసాని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి వ్యక్తిత్వం గురించి వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తా అంటూ బాలకృష్ణ కేసు గురించి వివరించారు. మొన్న అసెంబ్లీలో మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు. పెద్ద పెద్ద మీసాలు. బారు బారు మీసాలు.. కోతిపిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు. అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా అంటూ ఆయన రివాల్వర్తో కాల్చిన సంఘన గురించి తెలియజేశాడు పోసాని.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…