Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పరిపాలనలో దూసుకుపోతున్నారు. అన్నమయ్య జిల్లాలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో గ్రామసభలు నిర్వహిస్తున్న ఆయన గ్రామస్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీ ఒకరు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనకు సినిమాల కంటే.. సమాజం, దేశమే ముఖ్యమన్నారు వపన్. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచులే ఉన్నారన్నారు. అపార రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద తాను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్.
ప్రజలకోసం కూలి కాపరిగా పనిచేసేందుకు కూడా తాను సిద్ధమయ్యారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రం ఏం లేదన్నారు.. గుండెల నిండా నిబద్ధత మాత్రమే ఉందన్నారు పవర్ స్టార్. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలకి సుపరిపాలన అందించే దిశగా ముందుకు సాగుతుండగా, ఓ ఐఏఎస్ ఆఫీసర్ని తనే పేచీలోకి తీసుకున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా, అలెప్పి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కృష్ణతేజలోని టెంపర్, గట్స్పై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి డైనమిక్ ఆఫీసర్ కాబట్టే కృష్ణతేజ తన టీమ్లో ఉండాలని పవన్ తాపత్రాయపడుతున్నారు.
ఇప్పుడు పవన్ టీంలోకి అతను చేరడంతో పవన్ కి కొండంత బలం పెరిగింది. ఆయనని పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యక్రమాల కోసం వాడుకుంటున్నారు. ఏరీ కోరి అధికారి మైలవరపు కృష్ణతేజను స్పెషల్ గా తన ఓఎస్టీగా నియమించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఐఏఎస్లతో పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ సమయంలో కృష్ణ తేజ పవన్కి ప్రత్యేకంగా వెల్కమ్ చెప్పారు. అతను చేసిన పనికి అందరు ఫిదా అవుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…