Pavitra Lokesh : గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఇద్దరూ సహ జీవనం చేస్తూ పబ్లిక్ లో తిరుగుతున్నారు కానీ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పలు చర్చలు నడిచాయి. న్యూఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ లిప్ లాక్ ఫొటోస్ వదిలిన నరేష్.. రీసెంట్గా తన సోషల్ మీడియాలో పెళ్లి వీడియో రిలీజ్ చేసి షాకిచ్చారు. పవిత్ర లోకేష్ను నాలుగో భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించినట్టుగా చెప్పుకొచ్చారు. కాని ఆ తర్వాత అందరికి తెలిసింది ఏంటంటే.. అదంతా సినిమా ప్రమోషన్లో భాగం అని.
అయితే ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకుని సంచలనం సృష్టించిన నరేష్.. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు అవ్వకముందే.. పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటుండడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మీద చాలా మంది చాలా విమర్శలు చేస్తున్నప్పటికీ వారు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా పవిత్రపై ఆమె మొదటి భర్త సంచలన కామెంట్స్ చేశారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పవిత్రపై ఆరోపణలు చేస్తున్నారు ఆమె మొదటి భర్త సుచేంద్ర. తాజాగా పవిత్ర గురించి మరోసారి మండిపడ్డాడు సుచేంద్ర ప్రసాద్. ఆయన మాట్లాడుతూ.. పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె దాని కోసం ఏ పని అయినా చేస్తుంది. ఆమె అవకాశవాది అంటూ ఫైర్ అయ్యారు.
విజయ నిర్మల గారు సంపాదించిన 1500 కోట్ల ఆస్తిపై ఆమె కన్ను పడింది.వాటిని ఎలాగైన కొట్టేయాలి అనే దురుద్దేశంతోనే పవిత్ర.. నరేష్ వెంట తిరుగుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సుచేంద్ర. డబ్బు కోసమే ఇప్పటికీ ఇద్దరికి విడాకులు ఇచ్చింది. అయితే ఈ విషయం నరేష్ కు ఇంకా తెలియట్లేదు. ఏదో ఒకరోజు తనకు కూడా తెలుస్తుంది. పవిత్ర డబ్బు పిచ్చిది కూడా అతనికి అర్ధం అయ్యే రోజు వస్తుంది అన్నారు. మరి సుచేంద్ర చేసిన ఆరోపణలపై పవిత్ర ఏమైన స్పందింస్తుందా అనేది చూడాలి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…