Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా నరేష్ పవిత్రలు మీడియాలో తెగ హాట్ టాపిక్గా మారుతున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని గత ఏడాది కాలంగా అనేక రకాల వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే తాము స్నేహితులం మాత్రమే అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూరులో ఒకే గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత వీరు పబ్లిక్ లో కనిపించడం కాస్త తగ్గించారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల సమయంలో కూడా రమ్య రఘుపతి ఒకచోట కూర్చుని ఉండగానే నరేష్, పవిత్ర కలిసి తిరుగుతూ కనిపించడం కూడా అనేకమంది దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.
ఇక నూతన సంవత్సరం రానున్న సందర్భంగా నరేష్ పవిత్ర లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. త్వరలో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాం అనే వీడియోని నరేష్ షేర్ చేయడంతో అందరు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అని తేలింది.. ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం అని సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అని కూడా కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని కొందరు అంటున్నారు.. ఈరోజుల్లో ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం.. వారి సినిమాకి ప్రచారం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. నరేష్ పవిత్ర జంట కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. వాళ్ళ మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నారు.. మొత్తానికి కొత్త సంవత్సరం రాకముందే అందరిని బకరాలను చేశారు నరేష్ పవిత్ర.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ వారిపై మండిపడుతున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…