OTT Suggestion : ఇటీవలి కాలంలో థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ , కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లెర్స్ , క్రైమ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో పలు రకాలు సినిమాలు సందడి చేస్తున్నాయి. ఊహించని ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆ సినిమాలు మాత్రం చాలా థ్రిల్ ని కలిగిస్తున్నాయి. ఈ సినిమా చూస్తే ఉత్కంఠతో నరాలు తెగుతాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్. . ప్రతి పది నిమిషాలకొకసారి కూడా ఈ సినిమా ఆసక్తి రేపుతుంది.
ఫర్గాటెన్ అనే సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఈ సినిమా హత్యల నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఆ ట్రాన్స్ నుంచి అంత సులభంగా బయటకు రాలేకపోతున్నారు. ఊహించని ట్విస్ట్ లతో ఈ సినిమా నిండిపోతుంది. సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ఫర్గాటెన్ సినిమా మంచి ఉదాహరణగా చెప్తారు. ఈ సినిమా మొదటి భాగం మొత్తం కథతో మాములుగా సాగుతుంది. సెకండ్ ఆఫ్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ లు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. దీనిని ఎమోషనల్గా ఎండ్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఓటీటీ హయ్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ మూవీ.
ప్రతి భాషలోనూ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా .. హిట్ అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే 2020 లో .. మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ” అంజామ్ పథిరా”. ఆ సమయంలో థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం . బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ చిత్రం “మిడ్ నైట్ మర్డర్స్” పేరుతో.. ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…