Nayanthara : పెళ్ళి పిల్లలు.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా గడిపేస్తున్నారు నయనతార, విఘ్నేష్ శివన్ జంట. పెళ్లి సమయంలో అనేక వివాదాలు వీరిని చుట్టు ముట్టగా, వాటన్నింటిని కూడా పక్కకు నెట్టి అటు విహారయాత్రలు..ఇటు ఆధ్యాత్మిక యాత్రలు ఏవీ మిస్ అవ్వకుండా.. ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా తమ కులదైవం దేవాలయంల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ స్టార్ కపుల్. తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన నయన్, విఘ్నేష్ శివన్ జంట అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడే తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం.. తమ జీవితంత పాటు తాము నటించే సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు ఈ జంట. అయితే నయనతార ఆ గుడికి వస్తున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అంతేకాదు.. వీరితో ఫొటోలు దిగటానికి ఫ్యాన్స్ చాలా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే నయనతారకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గుడిలో దర్శనం అనంతరం ఈ జంట అక్కడినుంచి వేరే చోటుకు బయలు దేరగా, అందుకకోసం వారు ట్రైన్ ఎక్కారు.
ఆ ఈ సమయంలో కొంతమంది ఫ్యాన్స్ ఆమెను తాకారు. దీంతో ఆమెకు కోపం వచ్చి వారి వైపు సీరియస్గా చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. . కాగా, నయనతార, విగ్నేష్ శివన్లు ‘ నాను రౌడీదా’ సినిమా సమయంలో ప్రేమలో పడగా, 2022లో ఓ గుడిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. నయనతార ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకిరెడీ అయ్యింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో.. షారుఖ్ ఖాన్ జోడీగా నటిస్తుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…