Naresh : సీనియర్ యాక్టర్ నరేష్ కొన్నాళ్లుగా తన రిలేషన్ షిప్ విషయంలో వార్తలలో నిలుస్తున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇప్పుడు నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నాడు. నరేష్, నటి పవిత్రా లోకేష్ను వివాహం చేసుకోబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై వీరిద్దరూ వేర్వేరుగా స్పందించారు. ఇక పవిత్రా లోకేష్ వ్యక్తిగత, వైవాహిక జీవితానికి సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల నరేష్ త్వరలో తాను పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
ఈ వయస్సులో కూడా రొమాంటిక్ వీడియో షూట్ చేసి మరీ.. కొత్త సంవత్సరంలో పవిత్రకి లిప్ లిక్ ఇస్తూ తమ ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చాడు. మరి పవిత్రని పెళ్లి చేసుకోబోతున్న నరేష్ మొన్నటి వరకూ పోరాడిన రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చేశాడా అనే డిస్కషన్లు ఎక్కువయ్యాయి ఫిల్మ్ సర్కిల్ లో. విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి నరేష్ ఎంత భరణం చెల్లించాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సినీ వర్గాల సమాచారం మేరకు రేష్ తన మూడో భార్య రమ్యకు 5 కోట్లకు భరణంగా ఇచ్చాడని, ఇద్దరు కుటుంబాలకు సబంధించిన పెద్దలు, లాయర్ల సమక్షంలో ఈ నిర్ణయానికి వచ్చి మేటర్ సెటిల్ చేసారనే టాక్ నడుస్తుంది.
కొద్ది రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య.. పవిత్ర, నరేష్లపై మండిపడింది. నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. ఆ మధ్య మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. మొత్తానికి డబ్బుతో నరేష్ మేటర్ సెటిల్ చేసాడని పలువురు చెప్పుకొస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…