Nadendla Manohar : ప‌వ‌న్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చింది.. నాదెండ్ల మనోహర్ కామెంట్స్..

Nadendla Manohar : తెలంగాణ ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తున్నాయి. ఈ సారి ఎన్నిక‌ల‌లో ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందా అని అంద‌రిలో అనేక అనుమానాలు నెల‌కొన్నాయి. అయితే తెలంగాణ‌లో బీజేపీ జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. అయితే జ‌న‌సేన తొలిసారి కాంగ్రెస్ పోటీకి దిగుతుండ‌గా, ఇంత‌వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప్ర‌చారాలు చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో నాదెండ్ల మ‌నోహర్ తాజాగా కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

మనోహర్ పాల్గొని మాట్లాడుతూ… ‘‘ఈనెల 26వ తేదీన కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. కూకట్‌పల్లిలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించాము. అనుకొని కారణాల వల్ల శేరిలింగంపల్లి వదులుకోవాల్సి వచ్చింది. అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ నగరం, మహా నగరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి అందరం తోడ్పడ్డాము. ఆంధ్ర నుంచి వచ్చిన అనేక మంది ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నది ఇక్కడే పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో పాలు పంచుకున్నాము.

Nadendla Manohar sensational comments on pawan kalyan
Nadendla Manohar

ఐటీ విభాగం ఎంతో కృషి చేసి జనసేన పార్టీని ప్రజలల్లోకి తీసుకొని వెళ్లాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఎప్పుడు 21 బీ ఫారంలో అభ్యర్థులకు ఇచ్చి వెనక్కి తీసుకోవటం జరిగింది. వైఎస్సార్టీపీ, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయి. ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నాయని, ఇక్కడి వారి తరపున నిలబడేందుకు జనసేన ఇక్కడ పోటీ చేస్తుందన్నారు. కూకట్‌పల్లిలో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశం ఇద్దామన్నారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వంటి నాయకుడు లేడన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

12 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago