Kriti Shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్తో వరుసగా సినిమాలకు సైన్ల చేసింది.. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి మూవీస్ని చేసింది. టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న దశలో కోలీవుడ్ నుంచి కూడా కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరో సూర్య కు జోడీగా నటించే ఛాన్స్ను దక్కించుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అనంతరం ఈ చిత్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చిత్రంలో ఈమెని తప్పించి మరో హీరోయిన్ని ఎంపిక చేసినట్టు టాక్.
“శ్యామ్ సింగ రాయి, బంగార్రాజు” వంటి వరుస సూపర్ హిట్లతో గోల్డెన్ లెగ్గా మారిపోయింది కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా “ది వారియర్”, “మాచర్ల నియోజకవర్గం”, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకోవడంతో ఈ అమ్మడికి హిట్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో కృతి శెట్టి ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న కథల గురించి కూడా తాను రీ థింక్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
మరోవైపు సోషల్ మీడియాలో కృతి శెట్టి చాలా యాక్టివ్గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. కృతి శెట్టి గతంలో వారసుడు చిత్రంలోని డ్యూయెట్ కి కిరాక్ స్టెప్స్ వేసింది. టైట్ డ్రెస్ లో కృతి రెచ్చిపోగా… ఆ వీడియో వైరల్ గా మారింది. ఇందులో టైట్ డ్రెస్ లో కృతి శెట్టి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక కృతి ప్రస్తుతం నాగ చైతన్యకు జంటగా కస్టడీ చిత్రం చేస్తుంది. గతంలో వీరి కాంబోలో బంగార్రాజు విడుదలైంది. అలాగే శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఒక మలయాళ చిత్రానికి సైన్ చేశారు. అది షూటింగ్ జరుపుకుంటుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…