JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ప్రత్యర్థులకి సవాల్ విసురుతూ రాజకీయం చేస్తున్న జేసీ తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదల కాగా, ఇందులో ఆయన పవర్ ఫుల్ పంచ్లు పేల్చారు.ఏంటి ఈ గెటప్ అని ఆర్కే అడగగా, నా వెంటుక పీకలేరు అని అన్నాడు కదా. మనకుకూడా ఎవరు పీకలేరు అని జుట్టు గడ్డం పెంచి యోగి అయ్యాను. అప్పుడు ఆర్కే మీకు ఇన్సిపిరేషన్ జగనా అని అడిగాడు. అప్పుడు బస్సులు లారీలు అన్నీ లాగేసాడు అని చెప్పాడు జేసీ.
ఇప్పితే పర్వాలేదు కాని సస్సన్స్ క్రియేట్ చేశారు. ఇక తనను స్వాముల వారు అనుకొని కాళ్లు మొక్కుతున్నారని జేసీ అన్నాడు. తాడిపత్రి లో కేతిరెడ్డి, జగన్ వలన మీలో ఇంత చేంజా అని అడిగారు ఆర్కే. అప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. కొంత తింటే చాలు అని ఇలా అయ్యాను. మరి అంత శాంతంగా ఉండను. మీరు అంత మొరటుగా ఉంటారు .భార్యలని కూడా కొడతారా అంటే అలాంటిది ఏమి లేదు, మంచిగా చూసుకుంటాం అని అన్నారు జేసీ. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్పై చాలా ఆసక్తి కలుగుతుంది. అయితే తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రస్తుతం నిరసన కొనసాగిస్తున్నారు. కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యక్రమంలోనే భోజనం చేసిన జేసీ ప్రభాకర్రెడ్డి అక్కడే నిద్రిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ ఐదు రోజులుగా టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. టీడీపీ కౌన్సిలర్ల నిరసనను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్లు పలు భవనాలను అసంపూర్తిగా నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించారని జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…