Indraja : అలనాటి అందాల తారలలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయం ఉన్న ఈ నటి తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిమెప్పించింది పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్గా మొదట్లో అలరించిన ఇంద్రజ ఇప్పుడు జబర్ధస్త్ షో కి జడ్జ్గా ఉంది. ఇప్పుడు ఆమె ఈషోకి తీసుకునే రెమ్యునరేషన్ వైరల్గా మారింది.
గతంలో రోజా, నాగబాబులు ఒక్కో ఎపిసోడ్ కు రూ.5లక్షలు తీసుకుంటే ఇంద్రజకు కాస్త తక్కువే ఇస్తున్నారు. ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు 2 లక్షల 50 వేలు ఇస్తున్నారు. ఇదే రెమ్యునరేషన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఇస్తున్నారంట ఇంద్రజ క్రేజ్కి ఇది చాలా తక్కువ అని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే ఇంద్రజకి ఆ స్థానం రోజా వలనే దక్కింది. జబర్దస్త్ జడ్జ్గా కొన్నేళ్ల పాటు సేవలందించింది రోజా. ఓ వైపు రాజకీయాల్లో భాగమవుతూనే వారం వారం కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్తో ప్రతి ఇంటి గడప తొక్కేది. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో రీసెంట్గా ఈ షో నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చి చేరింది.
రోజా వస్తే.. జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి లేచి వెళ్ళిపోతా అనేసింది ఇంద్రజ. జబర్దస్త్ వేదికపై రోజా గారు తొమ్మిదేళ్లుగా ఒక లెగసీ క్రియేట్ చేశారని, ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారని చెప్పింది ఇంద్రజ. ఇక ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్. అతను ఓ ముస్లిం అబ్బాయి. 2006లో వీరి వివాహమైంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ఆతర్వాత ప్రేమగా మారింది. ఆపై ఇరు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…