CM Revanth Reddy : తెలంగాణ‌ విద్యా వ్య‌వ‌స్థ గురించి రేవంత్ రెడ్డి సీరియ‌స్‌.. ఇన్నాళ్లు ఏం పీకారంటూ ఫైర్

CM Revanth Reddy : తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సాగిన నియంత పాలన అంతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 13 రోజులు పూర్తయ్యింది. ఈ 13 రోజులుగా వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వర్తించారు. ఒకవైపు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూనే.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. మేం పాలకులం కాదు సేవకులం అని సీఎం రేవంత్ తనదైన మార్క్ వేసే పయత్నం చేస్తున్నారు.ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే.. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచను తొలగించారు అధికారులు. ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే అంబేద్కర్ భవన్‌గా పేరు మర్చారు రేవంత్.

సచివాలయంలో చార్జ్ తీసుకున్నారు. మరుసటి రోజు నుంచి ప్రజాభవన్లో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.మరోవైపు సీఎం రేవంత్.. ప్రగతి భవన్‌లో ఉండనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే ప్రతి రోజు సచివాలయానికి వస్తున్నారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు పరిచారు రేవంత్. డిసెంబర్ 9న అసెంబ్లీ ఆవరణంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సచివాలయంలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. సీఎం కాన్వాయ్‌లో కూడా వాహానాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు. అంతేకాదు సొంత వాహానంలోనే తిరుగుతున్నారు. త‌న కాన్వాయ్ వ‌చ్చే స‌మ‌యంలో ట్రాఫిక్ ఆపొద్ద‌ని కూడా అన్నారు.

CM Revanth Reddy angry on telangana educational system
CM Revanth Reddy

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు భరోసా కల్పించేలా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసేలా చర్యలు చేపట్టారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి లోపాలు ఉన్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో చెబుతూ బీఆర్ఎస్ నాయ‌కుల‌కి చుక్క‌లు చూపించారు. ఇక కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో అవ‌కత‌వ‌క‌లు, అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. కాళేశ్వరంపై జుడిషియ‌ల్ విచార‌ణతో పాటు.. అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 hours ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

14 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago