మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎవరు ఊహించని విధంగా షాకింగ్ విషయం వెల్లడించింది. జూలై 5న తాను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ విడాకులు తీసుకోబోతున్నట్టు తెలియజేసింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న ఫ్యామిలీ కోర్టు కూడా వీరిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు వెల్లడించింది.దీంతో నిహారిక విడాకుల విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు నిహారిక చైతన్యల విడాకుల వ్యవహారం ఎలా జరిగిపోయింది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ కారణంగా వీరిద్దరూ విడిపోయారు అన్న విషయంపై కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే నిహారిక పై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై తన సన్నిహితుల వద్ద ఈ విధంగా చెప్పుకొని బాధపడ్డారట.
నేను చాలా గౌరవంగా బ్రతికాను. నిహారిక వల్ల నా ఇంట్లోనే నా మాటకు విలువ లేకుండా పోయింది.. ఇంట్లో పెద్ద వాళ్లతో ఏ రోజు కూడా ఆమె గౌరవంగా మసులుకోలేదు.. భర్త పై ప్రేమ లేదు అసలు సంసారం చేసే ఆలోచన లేదు ఎప్పుడు చూసిన బయటకు వెళ్లడం.. క్లబ్బులు పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం కలిగిన కుటుంబం అని అనుకున్నాను. కానీ నా కొడుకు గురించి మెగా అభిమానులు ఇలా తప్పుగా మాట్లాడుతుంటే ఏ మాత్రం భరించలేకపోతున్నాను అని నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
2020 డిసెంబర్లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే వీరి పెళ్లి ఏ రేంజ్లో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. పెళ్లి కోసం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాడని సమాచారం. ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోవడంతో ఆ డబ్బులు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…