Business Idea : ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి దగ్గర ఉండి ప్రతి ఒక్కరు లక్షలు సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రణాళికలతో కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు. సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే లాభాలు ఆర్జించడం పక్కా. అలాంటి ఓ మంచి బిజినెస్ గురించి ఇప్పుడు చూస్తే.. ఇప్పుడు చిన్నారులు చాలా మంది చిరు తిళ్లకి భారీగా అలవాటు పడుతుంటారు.అయితే స్నాక్స్ తయారీ యూనిట్ని ప్రారంభించిన కొందరు భారీగానే లాభాలు రాబడుతుంటారు. అయితే అందుకు ఏ మిషనరీ ఇందుకు అవసర పడుతుంది అనేది చూస్తే..
అయితే స్నాక్స్ తయారీ ప్రారంభం చూస్తే.. పెద్ద గది ఉండాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి లైసెన్స్ పొందాల్సిన అవసరం ఉంది. దీనికోసం అన్ని రకాల మిషిన్స్ ఉపయోగపడతాయి. పోల్ రింగ్స్ వంటి అన్ని రకాల స్నాక్స్ తయారు చేయడానికి కొంద పౌడర్ అవసరం అవుతుంది. కార్న్ని రవ్వలా తయారు చేస్తారు. మార్కెట్లో కూడా ఇది దొరుకుంది. అయితే కార్న్ రవ్వను ఒక మిషన్లో వేయాల్సి ఉంటుంది. మనకు ప్రొడక్ట్ ఏ రూపంలో రావాలో సెట్ చేసుకునేందుకు ఒక పరికరం ఉంటుంది. దాంతో స్నాక్ ఆకారం వస్తుంది.రింగ్స్ తయారైన తర్వాత వాటిని సేకరించి. తర్వాత రోస్టింగ్ మిషిన్లో వేసి హీట్ సెట్ చేసుకుంటే. రింగ్స్ రోస్ట్ అవుతాయి. ఆ తర్వాత ఈ రింగ్స్కు మసాలా మిక్స్ చేయడానికి మరో మిషన్ అందుబాటులో ఉంటుంది. వాటిలో రింగ్స్ను వేసి, మసాలా యాడ్ చేసి మిషన్ అనే చేస్తే రింగ్స్ మొత్తానికి మసాలా పడుతుంది.
ఫైనల్గా రింగ్స్ను ప్యాకేజ్ చేయడానికి మరో మిషన్ అందుబాటులో ఉంటుంది. అందులో వేసి రింగ్స్ను మీకు నచ్చిన బ్రాండ్తో ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా హోల్సేల్గా సేల్ చేసుకుంటే సరిపోతుంది.బిజినెస్ కోసం మొత్తం నాలుగు యంత్రాలు అవసరం అవుతాయి. ఈ వ్యాపారం కోసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యాపారం ఎలా చేయాలనేది యూట్యూబ్లో పలు వీడియెలు ఉన్నాయి. మిషనరీ వివరాలు లాంటివి యూట్యూబ్లో పేర్కొన్న వారితో సంప్రదించవచ్చు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…