Aishwarya Rajesh : సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఏదోఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. కొందరినైతే ఏదో ఒక విషయంతో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. సాధారణంగా స్టార్స్ ఏదో ఒక చోట కనిపించడం, అక్కడ వారి గెటప్ లేదంటే మాట్లాడే మాటల ఆధారంగా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్పై ట్రోలింగ్ నడుస్తుంది. స్లీవ్లెస్ డ్రెస్లో ఆమె ఓ ఈవెంట్లో పాల్గొనగా, ఆమె హ్యాండ్స్ ని చూసి అందరు అవాక్కవుతున్నారు. కండలు తిరిగినట్టుగా, చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్నాయి.మగాళ చేతుల మాదిరిగా ఉన్నాయంటూ ఆమె చేతులపై పోస్టులు పెడుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.
లక్ష్మీ సినిమాలోని వెంకటేష్ కండలతో పోల్చుతూ మరింత రచ్చ లేపుతున్నారు. ఐశ్వర్యా రాజేష్ కండలు మా క్యాంటీన్లో ఇడ్లీల్లా చాలా గట్టిగా ఉన్నాయని, జిమ్ బాడీ, కొంచెం జాగ్రత్త అని, అది షోల్డరా లేకపోతే బిట్లు దంచుకునే ఫోల్డరా , అరగుద్దుకి సచ్చిపోతానేమో అని కాస్త ఫన్నీగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందగా, కోలీవుడ్లో మాత్రం అదరగొడుతుంది. ‘రాంబంటు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ‘నీతాన అవన్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా మారింది.
మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుంది ఐశ్వర్య. అమెను దృష్టిలో పెట్టుకుని కొందరు దర్శక, నిర్మాతలు కథలను సిద్ధం చేస్తున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలున్నాయి. నిడివి ఎంతుంది అని ఆలోచించకుండా కేవలం తన పాత్రకున్న ప్రాధాన్యత ఎలాంటిది అని ఆలోచించి సినిమాలను చేస్తూ వస్తుంది. తాజాగాఆమె చేస్తున్న‘ఫర్హానా’ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించబోతుందట.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…