Actress Nirmala : చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన నటి సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య మాత్రమే. ఏ స్టార్ హీరో పక్కన ఈమె నటించిన వారి మధ్య కెమిస్ట్రీ రియల్ లైఫ్ జోడీలాగా ప్రేక్షకులని ఎంతగానో అలరించేది. ఎంతోమంది ప్రేక్షకుల మనసు కల్లగొట్టిన సౌందర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి అగ్ర సినీ తారలతో నటించి కెమిస్ట్రీని అద్భుతంగా పండించిన సౌందర్య శ్రీకాంత్, జగపతిబాబు, సాయికుమార్ వంటి చిన్న హీరోలతో కూడా నటించి తన ప్రతిభను చాటుకుంది.
సినిమా పరిశ్రమకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించింది. కానీ దురదృష్టవశాత్తు జరిగినటువంటి విమాన ప్రమాదంలో నటి సౌందర్య కన్నుమూయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది సౌందర్య చనిపోయినప్పటి నుంచి ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటి సౌందర్య ఎక్కువగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది ఈ క్రమంలో వీరిద్దరు కలసి నటించిన పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, పవిత్ర బంధం, దేవీ పుత్రుడు చిత్రాలు చేశారు.
హీరో వెంకటేష్ మరియు సౌందర్య తమ ఇళ్లలో జరిగే వేడుకలకు ఇరువురు హాజరయ్యే వాళ్ళు. దాంతో కొందరు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో వాళ్లు అసత్య ప్రచారాలు చేశారు అయినప్పటికీ నటి సౌందర్య మాత్రం ఈ విషయం గురించి అప్పట్లో స్పందిస్తూ విక్టరీ వెంకటేష్ తనకు మంచి స్నేహితుడని తమ మధ్య ఎలాంటి ప్రేమ, గీమ లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా సీనియర్ నటి సౌందర్య ప్రేమాయణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.నిర్మల మాట్లాడుతూ తాను ఒకతనిని చాలా ఇష్టపడ్డట్టు అనిపించింది. ఈ విషయం చాలాసార్లు షేర్ చేసుకుంది. జీవితం గురించి ఎన్నో కలలు కంది. కాని అనుకోకుండా ఆమె అలా కన్నుమూయడం ప్రతి ఒక్కరిని బాధించింది. ఆమె సెట్స్లో మాతో చాలా సరదగా ఉండేది. నన్ను ఆమె అమ్మ లేదా ఆంటీ అని పిలుస్తుంటుంది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…