సింహాద్రిలో ఎన్టీఆర్‌ని ఓ ఆట ఆడించిన అంకిత ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో సింహాద్రి ఒక‌టి. ఈ సినిమాలో భూమికతోపాటు.. హీరోయిన్ అంకిత కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీలోనే కాకుండా..లాహిరి లాహిరి లాహిరిలో.. ధనలక్ష్మి ఐ లవ్ యూ, ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సింహాద్రి చిత్రం 2003 జూలై 9 వ తేదీన విడుదలై అప్పట్లో పేను సంచలనాన్ని సృష్టించింది. దాదాపుగా ఈ సినిమాని రూ .8కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.

చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి చిత్రంలో కనిపించింది అంకిత‌. ఆ తర్వాత చిత్రాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది , ఎక్క‌డుంది అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అంకిత.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పట్లో ఫేమస్ అయిన రస్నా యాడ్ లో నటించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.

అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత మెల్లగా ప్లాపులను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్ల తర్వాత పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్‏ను పెళ్లి చేసుకుంది అంకిత. ఇక అనంతరం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె తన తండ్రికి సంబంధించిన వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది. అంకిత సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్. దీంతో ఆమె గురించి ఎవ‌రికి పెద్ద‌గా స‌మాచారం తెలియ‌దు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 day ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

5 days ago