ఏ వయస్సులో జరగాల్సిన శుభకార్యం ఆ వయస్సులో జరిగేతేనే ఎవరికైనా భవిష్యత్తు బాగుంటుందని.. లేదంటే కష్టాల పాలు కావల్సి వస్తుందని.. పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల పెళ్లిళ్లు జరగడం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మంగళవారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే తప్పక వివాహం అవుతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎన్ని ఏళ్ల వయస్సు వచ్చినా వివాహం కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా త్వరగా వివాహం అవుతుంది. శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది.. అనుకున్న వారు కూడా ఇలా చేయవచ్చు. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోష పరిహారం అవుతుంది.
ఇక పూజ చేసే సమయంలో.. దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ.. అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీంతో దోషాలు తొలగిపోతాయి. ఫలితంగా వివాహం త్వరగా అవుతుంది. వివాహంలో జాతక రీత్యా దోషాలు ఉన్నవారు లేదా శనిదోషం ఉన్నవారు ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే సుఖ సంతోషాలతో దంపతులు అన్యోన్యంగా ఉంటారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…