Viral Pic : సోషల్ మీడియాలో ఇటీవల హీరో, హీరోయిన్స్కి సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫొటోలని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అందరి మనసులు దోచుకుంది. చిన్నప్పుడే హీరోయిన్ లా ఫీలయ్యి ఇలా ఫోటోలకు పోజులిచ్చిందని కొందరు ఈ అమ్మడి ఫొటోకి కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన నివేదా క్యూట్ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుది.
నివేదా పేతురాజ్కి టాలెంట్ అన్నీ ఉన్నా కూడా లక్ మాత్రం సహకరించదు. అందుకే చేసిన సినిమాలు దాదాపు హిట్ అయినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. ముందుగా ఈ అమ్మడు తమిళ చిత్రాలతో హీరోయిన్గా పరిచయమయ్యింది . ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది. ఆ తర్వాత కూడా పలు యూత్ఫుల్ సినిమాలతో పలకరించింది. అంతే కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది నివేదా.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా తను హీరోయిన్ అనిపించుకోవడంకంటే నటి అనిపించుకోవడమే సంతోషమని స్పష్టం చేసింది. చాలామంది హీరోయిన్గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదని చాలా భయపడుతూ ఉంటారు, తనకు అలాంటి భయాలు ఏమీ లేవని చెప్పింది నివేదా. తనకు నటన పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదని, నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఒకవేళ తనకు అవకాశాలు రానప్పుడు ఉద్యోగం అయినా చేసుకుంటానని, తనకు ఆ సత్తా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…