Actress : కూటి కోసం కోటి విద్యలు అన్న సామెత మనందరికి తెలిసిందే. మనం ఎంత కష్టపడ్డా కూడా పొట్టకూటి కోసమే. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది స్మార్ట్గా సంపాదించే పనిలో పడ్డారు. ఇంటర్నెట్ గొప్ప ఆదాయ వనరుగా ఉపయోగిస్తూ.. ఈ రోజుల్లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే హీరోయిన్స్ ఒక్క పోస్టు పెడితే చాలు లక్షల మంది అభిమానుల్నే కాదు, కోట్లు కురిపించే మనీ మెషీన్ గా మారారు. ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు కోట్లలో సంపాదిస్తున్నారు.
ఇన్స్టా నుండి కోట్లు సంపాదించే హీరోయిన్స్ చూస్తే ముందుగా సమంత రూత్ ప్రభు గురించి చెప్పుకోవాలి. సామ్ తన ఇన్స్టాగ్రామ్లో 25.6 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, ఆమె ప్రతి ఎండార్స్మెంట్ పోస్ట్కి 20 -25 లక్షల మధ్య సంపాదిస్తుంది. బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పటికీ బాలీవుడ్ లో లీడింగ్ బ్యూటీనే. ఈ అమ్మడికి ఇప్పటికే 66. 3 మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉండగా, ఒక్కో పోస్ట్ కు దాదాపు కోటి 25 లక్షలు అందుకుంటుందని సమాచారం. నేషనల్ క్రష్ రష్మిక ఒక్కో పోస్ట్కు రష్మిక రూ. 20-30 లక్ష లు వరకు వసూలు చేస్తుందని సమాచారం. కలువ కళ్ల సుందరి కాజల్కి ఇన్స్టాగ్రామ్లో భారీగా 25.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా, ప్రతి ప్రచార పోస్ట్కి రూ .10 నుండి 15 లక్షల మధ్య సంపాదిస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ కి 23 మిలియన్ల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉండగా, ఆమె ఒక్కో పోస్ట్ కి రూ.15 నుండి 20 లక్షల మధ్య అందుకుంటారు. ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే.. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లతో ఎల్లప్పుడూ తన ఫ్యాన్స్ తో అందుబాటులో ఉంటుంది . ఆమె ఇన్స్టాగ్రామ్లో 23 మిలియన్ల అభిమానుల ఫాలోయింగ్ను కలిగి ఉండగా, ప్రతి ప్రమోషనల్ పోస్ట్కు దాదాపు రూ. 20 నుండి 30 లక్షలు అందుకుంటుంది. ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…