Sri Reddy : గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్రల వ్యవహారం ఇటు టాలీవుడ్తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోను చర్చనీయాంశంగా మారింది. గత కొన్నినెలలుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారారు నటుడు నరేష్, పవిత్ర లోకేష్. వీరిద్దరి వ్యవహారంపై మీడియాలో జోరుగా కథనాలు రావడంతో నరేష్…. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నటుడు నరేష్ వేసిన పరువు నష్టం దావా కూడా వేశారు. ఇటు పవిత్ర కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2022 ఆఖరి రోజున తమ బంధాన్ని నరేష్ అధికారికంగా వెల్లడించారు. నరేష్ షేర్ చేసిన వీడియోలో వీరిద్దరు న్యూఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు ఆ తర్వాత ఆ కేకును ఒకరికొకకరు తినిపంచుకున్నారు. అనంతరం ఇద్దరు లిప్ లాక్ చేసుకున్నారు. అప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ కావడంతో మీమర్స్ రెచ్చిపోయి వారిని విమర్శించారు.
అయితే తాజాగా వీరి వ్యవహరంపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. అసలు ఈ వయసులో వారిద్దరు మూతులు మూతులు నాక్కొంటూ అలాంటి వీడియోలు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. పెళ్లి చేసుకొని ఏమైనా చేసుకో. కానీ జనాల మందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏంటి ఇదంతా? పెళ్లికి ఎదిగిన కొడకును పెట్టుకుని ఇవేం పనులయ్యా? స్కూలు, కాలేజీలకు వెళ్తే.. ఏంటిరా మీ నాన్న చేసిన పని ఏమైనా బావుందా.. అని ఎవరైనా అడిగితే పిల్లల మనసు ఎంత క్షోభ పడుతుంది. నీ ఆవిడకు టార్చర్ ఇవ్వాలని నీ పిల్లలను టార్చర్ చేస్తున్నావనే విషయం నీకు అర్థమవుతుందా నరేశ్? ఇలాంటి దరిద్రులు చేసే పనులు చూసి యూత్ భ్రష్టు పడుతుందని శ్రీరెడ్డి మండిపడింది.
నరేశ్ గురించి ఇండస్ట్రీకి అంతా తెలుసని.. అయినా పవిత్రాకైనా సిగ్గుండాలి కదా అంటూ శ్రీ రెడ్డి గట్టిగా అడిగింది. ఇన్ని పతివ్రత కబుర్లు చెబుతాడు కదా, మా అసోసియేషన్ గురించి, రాజకీయాల గురించి.. మరి ఒకరితో కాపురం చేయడం రాదా. ఇప్పటికే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు.. ఇంకొకరితో పర్మినెంట్గా ఉంటారని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఆయన పంది కన్నట్లు పిల్లల్ని కనేసి.. వాళ్లను వదిలేసి ఈయన పవిత్ర మూతి నాకుతున్నాడు. సిగ్గుండాలి కదండి అసలు ఆ ప్రపోజల్ ఏంటండీ..? కనీసం కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్లు కూడా అలాంటి టీజర్ వదలట్లేదుగా.. ఇంత బరితెగింపు ఏంటి.. మీ అమ్మ చనిపోయిందని.. నీకు చెప్పేవాళ్లు లేక ఇలా చేస్తున్నావా ? అసలు పవిత్ర అని పేరు పెట్టుకొని ఆ పేరుకే కళంకం తీసుకొస్తుంది ఆమె. ఆయనేదో మెంటలోడు.. పోనీ సినిమాలలో పతివ్రత క్యారెక్టర్లు చేసే నువ్వు నిజంలోకి వచ్చేసరికి ఇంత అపవిత్రమైన క్యారెక్టర్. సిగ్గులేని జన్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…