Pawan Kalyan : రుషి కొండ‌లో ప‌వ‌న్‌.. జ‌గ‌న్ దోపిడీ ఇదే అంటూ..!

Pawan Kalyan : హరితహారం పేరుతో 9 ఏళ్లుగా మొక్కలు, అడవుల్ని పెంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌య‌త్నిస్తుంది. వ్యవసాయ భూ విస్తీర్ణం కూడా పెరగడంతో.. హరిత తెలంగాణ దర్శనమిస్తోంది. ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ప్రభుత్వం అడవుల పెంపకానికి ప్ర‌త్యే చర్యలేవీ చేపట్టట్లేదు. హరితహారం లాంటి కార్యక్రమాలు లేవు. దీనికి తోడు వ్యవసాయ దిగుబడి కూడా పెద్దగా లేదు. ఇలా అన్ని రకాలుగా ఏపీలో పచ్చదనం తగ్గిపోతుండటం పర్యావరణ వేత్తలకు ఆందోళన కలిగిస్తున్న నేప‌థ్యంలో జనసేన పార్టీ.. చెట్ల నరికివేత అంశాన్ని హైలెట్ చేస్తోంది. అయితే విఖపట్నంలోని రుషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

జోడుగుళ్ల పాలెం మీదుగా వెళ్లే క్రమంలో 8 వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితేఎట్టకేలకు ఆంక్షల మధ్యే రుషికొండను కూడా పరిశీలించారు జ‌న‌సేనాని. అక్క‌డ మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉత్తరాంధ్రను వైసీపీ పాలకులు దోపిడీ చేస్తున్నారు అని మండిపడ్డారు. రుషికొండపై నిర్మాణాలకు పర్యావరణ శాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రభుత్వాన్ని పరిశీలించారు. విశాఖలో తుపాన్లు వచ్చినప్పుడు రుషికొండ నగరాన్ని అడ్డుగా నిలబడి కాపాడుతుంది. కాని ఇప్పుడు నిర్మాణాల పేరుతో తగ్గించేస్తే ఆ తరువాత ఎదురయ్యే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ ఎలా ఉంటుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుషి కొండ నిర్మాణం అంతా పుర్తిగా నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్నవే అవి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

Pawan Kalyan went to rushi konda
Pawan Kalyan

ఉత్తరాంధ్రలో ఎన్నో విలువైన భూములు, ప్రకృతి సంపద దాగి ఉందని.. వాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కళ్లు పడ్డాయి అని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గతంలో తెలంగాణలో కూడా ఇలాగే భూములు, విలువైన సంపద అంతా ఇలాగే దోచేశారు. ఆంధ్రావాళ్లే తమ సంపదను దోచుకుపోతున్నారు అనే భావనలోకి వచ్చిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. జగన్ కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ దోచేశాడు అని.. అలాగే ఉత్తరాంధ్రపై కూడా పడ్డారు అని ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక్కడి ప్రజలు శాంతి యుతంగా ఉండటంతో జగన్ సర్కార్ అన్యాయం చేస్తూ ఇక్కడి ప్రజలను, ఆస్తులను దోచుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago