Nassar Son : సౌత్ ఇండస్ట్రీతో పాలు బాలీవుడ్కి పరిచయం అక్కర్లేని పేరు నాజర్. వైవిధ్యమైన పాత్రలలో వరుసగా నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి అదే విధంగా సినీ సెలబ్రిటీస్ జీవితాలు కూడా పైకి వెలుగుతూ కనిపించిన లోపాల కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి. ఇక నాజర్ జీవితంలో కూడా అలాంటి విషాదం ఉంది. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ, మలయాళంలో సుమారు 550లకు పైగా సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. కానీ ఆయన వెనుక అంతులేని విషాదం దాగి ఉందని చాలా మందికి తెలుసు.
నాజర్ భార్య కమీలా ప్రస్తుతం రాజకీయాల్లో చాల చురుకుగా ఉండగా, వారికి ముగ్గురు సంతానం . ముగ్గురు అబ్బాయిలే.మొదటి అబ్బాయి అబ్దుల్ ఫైజల్ హస్సన్ , రెండో అబ్బాయి లూత్ఫుద్దీన్ మరియు మూడో అబ్బాయి అబి హస్సన్.వీరిలో మొదటి అబ్బాయి ఫైజల్ 2014 లో చాల పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. నాటి నుంచి నేటి వరకు అతడు తల్లిదండ్రులతో సహా అందరిని మర్చిపోయాడు.కానీ అతడు ఫెవరెట్ హీరో అయినా విజయ్ ని మాత్రం గుర్తు పెట్టుకున్నాడు.అతడి పాటలు వచ్చిన, సినిమాలు వచ్చిన కూడా ఫైజల్ లో ఒక రకమైన ఎక్సయిట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది.అందుకే మొన్న ఆ మధ్య ఫైజల్ పుట్టినరోజు వేడుకకు విజయ్ వచ్చి అతడిని సర్ప్రైజ్ చేసాడు.
నోరుల హాసన్ చిన్నప్పటినుంచి తండ్రిని చూస్తూ పెరిగి హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేకపోయాడు. అన్ని ఓకే అనుకుని హీరోగా లాంచ్ చేసే సంవత్సరంలో అతనికి పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడట.నిజం చెప్పాలంటే జీవచ్ఛవంగా మారిపోయాడు.తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అని చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసింది. చేతికి అందించిన కొడుకు ఇలా జీవత్వంలో మారడం చూసి నాజర్ కృంగిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అతడిని ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…