Naresh : సీనియర్ నరేష్, పవిత్ర కొన్నాళ్లుగా మీడియాలో తెగ నానుతూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ సహజీవనం చేస్తుండగా.. కొన్ని రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇద్దరినీ ఓ హోటల్లో పట్టుకోవడంతో అందరికీ తెలిసింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. అంత్యక్రియలు సమయంలోనూ ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. నరేష్, పవిత్ర వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాల్ని ఓ మూవీలో చూపించబోతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. సినిమా తీయడం ద్వారా అసలు ఏం జరిగిందో? ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో? అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలని ఇద్దరూ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
అయితే ఇన్నాళ్లు అఫీషియల్గా క్లారిటీ ఇవ్వని ఈ జంట.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం అని నరేష్ పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాషట్యాగ్ను దీనికి జత చేశారు. ఇకఆ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ లిప్ కిస్ కూడా పెట్టుకోగా, దాని వెనుక సందేశం ఉంది. వాళ్ళ గురించి వస్తున్న తప్పుడు రాతలు ఆపాలన్నదే వారి ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ తోనే ఇలా చేశారని చెప్పుకుంటున్నారు.
నరేశ్ ఎంతోకాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో పవిత్ర సైతం తన భర్తకు దూరంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఇటీవలే పవిత్ర లోకేష్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు యూటూబ్ ఛానల్స్తో పాటు… నరేస్ మాజీ భార్య అయిన రమ్యపై కూడా పవిత్ర పోలీసులకు కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రమ్యతో పాటు.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు కూడా నోటీసులు పంపారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…