Balakrishna : పెద్ద కుటుంబాల మధ్య గొడవలు ఎప్పటికీ హాట్ టాపిక్గా మారుతూనే ఉన్నాయి. ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు ముదిరి పాకానపడ్డాయన్న సంగతి తెలిసిందే. నాగబాబు ”పరాయివాడు ” ట్వీట్ వేసిన నాడే మెగా కుటుంబం అతని విషయంలో ఎలా ఉండబోతుందనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్కు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకతప్పని స్థితిని ఆయనే కల్పించుకున్నారనే వాదనలు నడుస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఒకప్పుడు అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయితేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా డిస్ట్రబ్ చేశాడోనని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు, చేసే చేష్టల మూలాన ఇరువురి అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. మొన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడుతూ.. నాకు నచ్చితేనే వస్తా.. నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్టుగా కనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్కి మళ్లీ మండిపోయింది. అంతే కాకుండా జన సేన నాయకులు కూడా ఆ స్పీచ్ మీద ఫైర్ అయ్యారు.
అయితే ఇదే సమయంలో అల్లు ఫ్యామిలీతో కూడా బాలయ్యకి విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బాలయ్య స్పందించారు. మా మధ్య గొడవలు అనేవి అవాస్తవం. మేము ఎప్పుడు మంచిగా ఉంటాం. కాకపోతే ఎవరి బిజీలో వారు ఉండడం వల్లనే పెద్దగా కలవం. ఛాన్స్ దొరకినప్పుడు తప్పక కలుస్తాము. పుష్ప 2 సెట్కి కూడా వెళ్లి నేను సుకుమార్ని బెదిరించాను. చాలా సరదాగా జరిగింది. నాకు ఒక చోట కాలు ఆగదు. అందరి దగ్గరకి వెళ్లి పలకరిస్తానని బాలయ్య అన్నాడు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…