Aadipurush : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలలో ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అనేక విమర్శలను ఎదుర్కొన్న ‘ఆది పురుష్స టీమ్ ఎట్టకేలకు ‘గుడ్ న్యూస్’ చెప్పింది. ఎడిటింగ్, మార్చిన సంభాషణలతో కూడిన 3డీ వెర్షన్కు సకుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తూ, ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఇక దాదాపుగా 400 కోట్లతో నిర్మించిన ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్కు 120 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక సీత పాత్రలో నటించిన కృతి సనన్కు 3 కోట్లు, లంకేష్గా నటించిన సైఫ్ అలీ ఖాన్కు 12 కోట్లు, లంకేష్ భార్యగా నటించిన సోనాల్ చౌహాన్కు 50 లక్షలు, లక్ష్మణుడిగా చేసిన సన్నిసింగ్కు 1.5 కోట్లు, హనుమాన్గా చేసిన దేవ దత్తుకు కోటీ రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ మూవీకి మాత్రం కొందరు క్యూ కడుతున్నారు. తాజాగా అఘోరాలు ఆదిపురుష్ థియేటర్ ముందు రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది.
చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించడంతో ఆయనని దేవుడిలా కనిపిస్తూ థియేటర్ ముందు నానా రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సమయంలో కూడా అఘోరాలు తెగ సందడి చేశారు. థియేటర్ కి వెళ్లి మూవీని చూసి ఎంజాయ్ చేశారు. మొత్తానికి అఘోరాల దృష్టిని కూడా ఆకర్షించిన ఆదిపురుష్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అంతగా అలరించలేకపోతుంది. ఈ సినిమాలో మొదట సీత పాత్ర కోసం కృతి సనన్ కాకుండా దీపికా పదుకోణేను అనుకున్నారట. అంతేకాదు ఈ పాత్రకోసం ఆమెను సంప్రదించారట. అయితే అప్పటికే ఆమె పలు సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఆదిపురుష్ సినిమాలో నటించలేకపోయారట. దీంతో ఆ రోల్ చివరకు కృతి సనన్కు చేరిందని టాక్ నడుస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…