Adivi Sesh : అడివి శేష్.. ఈ కుర్ర హీరో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించేశారు. పాన్ ఇండియన్ హీరోగా కూడా మారాడు. త్రూ అవుట్ ఇండియా తకంటూ మార్కెంట్ క్రియేట్ చేసుకున్నారు. రాబోయే తన సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ చేస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన అడివి శేష్ ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఎవరు, గూఢచారి, మేజర్’ చిత్రాల వరుస సక్సెస్తో మోస్ట్ ప్రామినెంట్ హీరోగా మారిపోయాడు. రీసెంట్గా తను నటించిన ‘హిట్2’ మూవీ కూడా మంచి విజయం సాధించింది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశాడు. టాలీవుడ్లో ప్రతి ఫ్యామిలీ నుంచి కనీసం 10 మంది హీరోలు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో బయటి వ్యక్తికి మంచి స్క్రిప్ట్ దక్కడం చాలా కష్టం అవుతుందని చెప్పుకొచ్చాడు.. ఒక సినిమా ఫ్లాప్ అయితే తాను డిప్రెషన్కు గురికానని.. అయితే చేసిన పొరపాట్ల గురించి పాజిటివ్గా విశ్లేషించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు రైటింగ్ మొదలుపెట్టిన తర్వాత తను నటించిన చివరి ఆరు చిత్రాల్లో నాలుగింటికి స్క్రిప్ట్ రాయడం లేదా సహకారం చేశానని చెప్పాడు అడివి శేష్. మంచి స్క్రిప్ట్స్ కోసం చాలాకాలం ఎదురుచూసి విసిగిపోవడం వల్లనే తాను రైటింగ్లోకి రావడానికి కారణమని ఆయన అన్నారు.
ఒక్కో ఫ్యామిలీ నుంచి పది మంది హీరోలు ఉంటారు. మంచి స్క్రిప్ట్ మీదాకా రావాలంటే మీ నంబర్ 53 అయి ఉంటుంది. అదే టైమ్లో 20 మాత్రమే మంచి స్క్రిప్ట్లు ఉండటంతో మిమ్మల్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. మరొక విషయం ఏంటంటే.. తెలుగు సినిమాలో ఆడిషన్ కల్చర్ లేదు’ అని అన్నాడు. కనీస ప్రాముఖ్యత లేని పాత్రలకు మాత్రమే ఇక్కడ ఆడిషన్స్ ఉంటాయని అడివి శేష్ తెలిపారు. కాబట్టి లీడ్ రోల్స్ దక్కాలంటే సొంతంగా కథలు రాసుకోవడమే ఏకైక ఆప్షన్ అని అడివి శేష్ విశ్లేషించారు . తనకే అన్నీ తెలుసని అనుకోనని.. కాకపోతే ఫెయిలైతే ఎందుకలా జరిగిందో విశ్లేషించుకుంటానంటూ తెలియజేశాడు అడివి శేష్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…