Samantha : ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ స్టార్స్ విదేశీ గడ్డపై తెగ సందడి చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రచారం కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ అమెరికాలో తెగ సందడి చేశారు. ఆస్కార్ రెడ్ కార్పెట్పై వీరు చేసిన హంగామా మాములుగా లేదు. అయితే ఈ ఇద్దరు నటులకి విదేశాలలో దక్కిన గౌరవం పట్ల నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేసిన కూడా అమెరికన్ యాసలో మాట్లాడే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం సమంతా వంతు అయింది.
సమంతా రూత్ ప్రభు మరియు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్ ప్రీమియర్కు హాజరైనప్పుడు లండన్లో పలు ప్రెస్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆమె కొంత స్లాంగ్ మార్చి మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆ వీడియోని తెగ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ట్వీట్ చేస్తూ, “నేను ఆమెను చాలా ఆరాధిస్తాను, కానీ ఆమె భారతీయ యాసలో మాట్లాడితే బాగుండేది. కాని భాషని నకిలీ చేయడం నచ్చలేదని కామెంట్ చేశాడు. కాగా, సమంత ఇటీవల కాలంలో ఏం చేసిన కాంట్రవర్సీ అవుతోంది. ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఆమె ప్రమోషన్లలో చాలా సింపతి మాటలు మాట్లాడేసింది.
యశోద సినిమాకు ముందు కూడా ఆమె సింపతి గేమ్ ఆడిందని.. ఆ సినిమా విషయంలో అది కొంతవరకు వర్కౌట్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.శాకుంతలం విషయంలో దెబ్బ కొట్టింది. అసలే శాకుంతలం సినిమా వల్ల సమంత చాలా ట్రోలింగ్కు గురైంది.. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ యాసతో మరింత విమర్శల పాలవుతోంది. ఇక ఇప్పుడు చివరకు చిట్టిబాబు లాంటి జనాలకు తెలియని నిర్మాత మాటలకు కూడా కౌంటర్ ఇస్తూ మరింత చులకన అవుతోంది.ఏది ఏమైన సమంత.. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత తెగ వార్తలలో నిలుస్తుంది.
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…