35 ఏళ్ల క్రితం త‌న‌పై జ‌రిగిన విష ప్ర‌యోగంపై స్పందించిన చిరు.. ఏం చెప్పారంటే..?

మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో టాలీవుడ్ టాప్ హీరోగా ఎద‌గ‌గా, ఈ త‌రం జ‌న‌రేష‌న్‌ని సైతం త‌న అభిమానులుగా మార్చుకున్నాడు చిరు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి ఒక్కడే సినిమా రంగాన్ని ఏలుతున్నారని కొందరు అసూయపడేవారు ఉండ‌డం స‌హ‌జం. ఏ రంగంలోనైనా సరే గొప్ప గా ఎదిగిన వాళ్లపై అసూయ, ఈర్ష్య పెంచుకునే వారు కొందరు ఉంటూనే ఉంటారు. అయితే 1988వ సంవత్సరంలో చిరంజీవి పై విష ప్రయోగం జరగడానికి కూడా అసూయ, కుట్ర కారణమని కొందరు అంటుంటారు.
అయితే మరణ మృదంగం సినిమా షూటింగ్ లో జరుగుతున్న సమయంలో చిరంజీవి పై విష ప్రయోగం జరిగింది. తాజాగా దానిపై వాల్తేరు వీర‌య్య ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో స్పందించారు చిరు.

మరణమృదంగం షూటింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న గురించి మాట్లాడిన చిరంజీవి.. అప్పట్లో అభిమానులు వచ్చి డైరెక్ట్‌గా కలిసేవారు అని అన్నారు.. ఆ రోజు ఫైట్‌ షూట్‌ జరుగుతుంది. కొంతమంది అభిమానులు వచ్చారు. నాతో కేక్‌ కట్‌ చేయించారు. నేను ఎప్పుడైనా సరే.. స్పూన్‌తోనే తింటాను. చేతితో పెడితే తినను. కానీ ఆ రోజు ఓ అభిమాని.. బలవంతంగా కేక్‌ నా నోట్లో పెట్టే ప్రయత్నం చేయ‌గా, అది చేదుగా అనిపించింది. వెంటనే ఉమ్మేశాను. తర్వతా టెస్ట్‌ చేస్తే.. కేక్‌లో ఏదో పౌడర్‌ కనిపించింది’’ అని అన్నారు.

chiranjeevi finally responded on his incident

వెంటనే అక్కడున్న వారు.. అతడిని పట్టుకుని నాలుగు పీకి అందులో ఏం క‌లిపావ‌ని గట్టిగా అడిగారు. అప్పుడు అత‌డు నా అభిమాన సంఘానికి అధ్యక్షుడంట. అయితే కొన్ని రోజులుగా నేను తనను పట్టించుకోవడం లేదనే కోపంతో.. కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసి ఏదో పొడి తెచ్చి కేక్‌లో కలిపాడట‌. అది తింటే.. నేను గతంలో మాదిరే.. తనతో మాట్లాడతాను న‌మ్మి ఆ పొడి క‌లిపాడు. అయితే అది విష ప్రయోగం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఇక జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

23 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago