Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం చిత్రంలో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన నటి శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో శ్వేతా నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసే సమయానికి శ్వేతా వయస్సు 17 ఏళ్లు అయిన చాలా మెచ్యూర్డ్గా నటించింది. కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్వేతా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. ఇక మధ్యలో వ్యభిచార రాకెట్లో పట్టుబడడం, ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి సినిమాలు చేయడం, అనంతరం దర్శకుడు రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
బ్రేకప్ తర్వాత స్పందించిన శ్వేతా బసు.. తమ బంధం కేవలం 8 నెలల్లోనే ముగిసిపోతుందని కలలో కూడా అనుకోలేదని.. కానీ ఊహించనిదే జీవితం అంటుంది శ్వేతా బసు ప్రసాద్. దూరంగా ఉన్నా.. విడిపోయినా కూడా కచ్చితంగా మళ్లీ ఆయన దర్శకత్వంలో కలిసి పని చేస్తామనే నమ్మకం ఉందని కూడా అప్పట్లో చెప్పుకొచ్చింది. అయితే శ్వేతాబసు కొత్త బంగారు లోకం సినిమా సమయంలో చాలా బొద్దుగా ఉండగా, ఇప్పుడు మాత్రం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు కూడా శ్వేతా చాలా క్యూట్గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
శ్వేత మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ క్రిమినల్ జస్టిస్ సీజన్-3లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రను పోషిస్తోంది. పంకజ్ త్రిపాఠి రోల్ మాధవ్ మిశ్రాతో పోటీ పడింది. బాల నటిగా పలు సినిమాలు చేసిన శ్వేతా బసు మక్డీలో తన పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…